ప్రముఖ విగ్రహ శిల్పి రామ్ వంజీ సుతార్ మరణం.. కేసీఆర్ సంతాపం
హైదరాబాద్, 19 డిసెంబర్ (హి.స.) డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ రూప శిల్పి, పద్మ భూషణ్, రామ్ వంజీ సుతార్ మరణం పట్ల మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ప్రముఖుల విగ్రహాలకు రూపం పోసి ప్రపంచ స్థాయి ప్రతిభను కనబరిచి,
శిల్పి మరణం


హైదరాబాద్, 19 డిసెంబర్ (హి.స.)

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ రూప శిల్పి, పద్మ భూషణ్, రామ్ వంజీ సుతార్ మరణం పట్ల మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ప్రముఖుల విగ్రహాలకు రూపం పోసి ప్రపంచ స్థాయి ప్రతిభను కనబరిచి, శిల్ప కళా రంగంలో కోహినూర్ వజ్రంగా పోల్చదగిన రామ్ సుతార్ శిల్ప కళా సేవలను, బాబా సాహెబ్ అంబేద్కర్ రూపంలో వినియోగించుకోవడం తెలంగాణ రాష్ట్రం కారణమని కేసీఆర్ అన్నారు. గర్వ

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా, డాక్టర్ అంబేద్కర్ స్ఫురద్రూపాన్నీ 125 అడుగుల ఎత్తులో, అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన, రామ్ సుతార్తె తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande