దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో 13 కోట్లు వ్యయంతో.శాశ్వత క్యూ లైన్ కాంప్లెక్సు నిర్మాణ పనులు.వేగం.పుంజుకున్నాయి
అమరావతి, 24 మే (హి.స.) దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో రూ.13 కోట్ల వ్యయంతో శాశ్వత క్యూలైను కాంప్లెక్సు నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. గత ఏడాది శాశ్వత క్యూలైన్ల నిర్మాణం నిమిత్తం ఈ ప్రాంతంలో ఉన్న దుకాణాలను గోశాల వైపునకు తరలించారు. ఈ క్రమం
దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో 13 కోట్లు వ్యయంతో.శాశ్వత క్యూ లైన్  కాంప్లెక్సు నిర్మాణ పనులు.వేగం.పుంజుకున్నాయి


అమరావతి, 24 మే (హి.స.)

దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో రూ.13 కోట్ల వ్యయంతో శాశ్వత క్యూలైను కాంప్లెక్సు నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. గత ఏడాది శాశ్వత క్యూలైన్ల నిర్మాణం నిమిత్తం ఈ ప్రాంతంలో ఉన్న దుకాణాలను గోశాల వైపునకు తరలించారు. ఈ క్రమంలో కనకదుర్గానగర్‌ నుంచి క్యూ లైను మల్లికార్జున మహా మండపం ఎన్నో అంతస్తుకు కలపాలి అన్న విషయంపై ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనాచౌదరి, దేవాదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ ఇంజినీరింగ్‌ నిపుణులతో పలు దఫాలుగా చర్చించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande