సరఫర్ అవుతున్న రంగు.మారిన.నీరు
అమరావతి, 25 మే (హి.స.) పార్వతీపురం పురపాలక, బిందెడు నీటి కోసం పట్టణ ప్రజలు గంటల కొద్దీ ఎదురు చూడాల్సిన పరిస్థితి. దశాబ్ద కాలంగా ఇదే సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు, పాలకవర్గాలు మారుతున్నా పరిష్కారం దొరకడం లేదు. ఏటా రూ.లక్షలు ఖర్చు చ
సరఫర్ అవుతున్న రంగు.మారిన.నీరు


అమరావతి, 25 మే (హి.స.)

పార్వతీపురం పురపాలక, బిందెడు నీటి కోసం పట్టణ ప్రజలు గంటల కొద్దీ ఎదురు చూడాల్సిన పరిస్థితి. దశాబ్ద కాలంగా ఇదే సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు, పాలకవర్గాలు మారుతున్నా పరిష్కారం దొరకడం లేదు. ఏటా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం మాత్రం ఉండటం లేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande