పిడుగురాళ్ల. లో ఉద్యోగాల పేరుతో ఓ కాలేజీ ఓ ఘటన మోసానికి పాల్పడింది
అమరావతి, 26 మే (హి.స.) : పిడుగరాళ్లలో ఉద్యోగాల పేరుతో ఓ కాలేజీ ఘరానా మోసానికి పాల్పడింది. విదేశాల్లోని హోటళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని లలిత టూరిజం అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్ పలువురు విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. 2022-24 మధ్య యూపర్‌ ద
పిడుగురాళ్ల. లో ఉద్యోగాల పేరుతో ఓ కాలేజీ ఓ ఘటన మోసానికి పాల్పడింది


అమరావతి, 26 మే (హి.స.)

: పిడుగరాళ్లలో ఉద్యోగాల పేరుతో ఓ కాలేజీ ఘరానా మోసానికి పాల్పడింది. విదేశాల్లోని హోటళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని లలిత టూరిజం అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్ పలువురు విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. 2022-24 మధ్య యూపర్‌ దేశాలకు పంపిస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేసింది. దీంతో కాలేజీపై పల్నాడు జిల్లా ఎస్పీకి విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande