అమరావతి, 26 మే (హి.స.)
అమరావతి: ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా సీనియర్ పాత్రికేయుడు ఆలపాటి సురేశ్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ