తెదేపా.కార్యనిర్వహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి రూ.5 లక్షల విరాళాన్ని సించంద్రవాబుకు అందజేశారు
కడప, 28 మే (హి.స.) అరవిందనగర్‌ (), తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి రూ.5 లక్షల విరాళాన్ని సీఎం చంద్రబాబుకు మంగళవారం అందజేశారు. మహానాడు వేదిక వద్ద సీఎం చంద్రబాబును కలిసి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనను అభినం
తెదేపా.కార్యనిర్వహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి రూ.5 లక్షల విరాళాన్ని సించంద్రవాబుకు అందజేశారు


కడప, 28 మే (హి.స.)

అరవిందనగర్‌ (), తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి రూ.5 లక్షల విరాళాన్ని సీఎం చంద్రబాబుకు మంగళవారం అందజేశారు. మహానాడు వేదిక వద్ద సీఎం చంద్రబాబును కలిసి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని, పార్టీకి సేవ చేయడంతో పాటు సామాజిక సేవల్లో పాల్గొనాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande