అమరావతి, 28 మే (హి.స.)
వైఎస్సార్ కడపలో జరుగుతున్న మహానాడులో పాల్గొనేందుకు పుంగనూరులోని సుగాలిమెట్ట నుంచి రణస్థలం మండలం నారువ గ్రామానికి చెందిన అయిదుగురు తెదేపా కార్యకర్తలు సైకిళ్ల యాత్ర చేపట్టారు.
1 min read
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ