తెలంగాణ, జగిత్యాల. 28 మే (హి.స.)
పశువుల అక్రమ రవాణా నిరోధించడానికి జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా సరిహద్దులు ఏర్పాటుచేసిన చెక్పోస్టులో పోలీసు సిబ్బంశాఖ పశుసంవర్ధక శాఖ అధికారులు 24 గంటలు శక్తుల వారీగా తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
పశువులను రవాణా చేసి వాహనదారులు పశువులకు సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని, నిబంధనల ప్రకారం నిర్వహించాలని లేని పక్షంలో చట్ట ప్రకారం చర్య తీసుకుంటానని విచారించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు