'ఇందిరమ్మ అమృతం' పథకాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 29 మే (హి.స.) రాష్ట్రంలో ప్రతి యువతి శక్తివంతంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో మంత్రి సీతక్క గురువారం 'ఇందిరమ్మ అమృతం' పథకాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్త్రీ, శి
మంత్రి సీతక్క


తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 29 మే (హి.స.)

రాష్ట్రంలో ప్రతి యువతి

శక్తివంతంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో మంత్రి సీతక్క గురువారం 'ఇందిరమ్మ అమృతం' పథకాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలొ రక్తహీనతను అధిగమించేందుకు 14-18 ఏళ్ల బాలికలకు, యువతులకు అంగన్వాడీ కేంద్రాల్లో పల్లి, చిరుధాన్యాలతో చేసిన చిక్కీలను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక్కొక్కరికి 30 చిక్కీలు అందించనున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande