తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పట్టిన పార్టీ -టీడీపీ
హైదరాబాద్, 29 మే (హి.స.)తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పట్టిన పార్టీ టీడీపీ అని కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి స్పష్టం చేశారు. మహానాడు మే 29వ తేదీతో ముగియనుంది. ఈ సందర్భంగా మహానాడు వేదికగా ఆమె మాట్లాడారు. కడప ఎమ్మెల్యే సీటు ఒక మహిళకు కేటాయించారని ఈ సందర్భంగా ఆ
తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పట్టిన పార్టీ -టీడీపీ


హైదరాబాద్, 29 మే (హి.స.)తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పట్టిన పార్టీ టీడీపీ అని కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి స్పష్టం చేశారు. మహానాడు మే 29వ తేదీతో ముగియనుంది. ఈ సందర్భంగా మహానాడు వేదికగా ఆమె మాట్లాడారు. కడప ఎమ్మెల్యే సీటు ఒక మహిళకు కేటాయించారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande