అమరావతి, 29 మే (హి.స.):నగరంలోని బీఆర్టీఎస్ రోడ్లో ఐదు వేల మంది ()తో ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ ( ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం ( జరుగుతోంది. చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ ), ఐఎయస్ అధికారులు ( కృష్ణబాబు, మీనా, వీర పాండ్యన్, కలెక్టర్ లక్ష్మీశా, పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, వివిధ విభాగాలకు చెందిన పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ