ఏపి ముఖ్యమంత్రి.నారా చంద్రబాబు. నాయుడు.డిల్లీ.పర్యటనలో
అమరావతి, 30 మే (హి.స.)ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ) ఢిల్లీ పర్యటన )లో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీలో జరగనున్న సీఐఐ వార్షిక సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి (), పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను
ఏపి ముఖ్యమంత్రి.నారా చంద్రబాబు. నాయుడు.డిల్లీ.పర్యటనలో


అమరావతి, 30 మే (హి.స.)ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ) ఢిల్లీ పర్యటన )లో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీలో జరగనున్న సీఐఐ వార్షిక సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి (), పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను సీఐఐ సభ్యులకు ముఖ్యమంత్రి వివరించనున్నారు. ఈ కార్యక్రమం పూర్తి కాగానే ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు విజయవాడకు వస్తారు. ఈ రోజు రాత్రి 8.30 గంటలకు విజయవాడకు చేరుకుంటారు. ఇక్కడ పనులు పూర్తి చేసుకుని శనివారం రాజమండ్రి పర్యటనకు వెళతారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande