కెసిఆర్ కు నోటీసుల నేపద్యంలో జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు కవిత పిలుపు …
హైదరాబాద్, 31 మే (హి.స.) మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి నేత‌, ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. త‌న తండ్రికి నోటీసులు పంపడాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 4న ఇందిరాపార్క్‌లో ధర్నా చేయనున్నారు. ఈ ధ‌ర్నాల
ఎమ్మెల్సీ కవిత


హైదరాబాద్, 31 మే (హి.స.)

మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి నేత‌, ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. త‌న తండ్రికి నోటీసులు పంపడాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 4న ఇందిరాపార్క్‌లో ధర్నా చేయనున్నారు. ఈ ధ‌ర్నాలో అంద‌రూ పాల్గొనాల‌ని ఆమె పిలుపు ఇచ్చారు.. ఇది ఇలా ఉంటే బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి కార్యాల‌యాన్ని క‌విత నేటి సాయంత్రం ప్రారంభింనున్నారు.. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడనున్నారు..

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande