హైదరాబాద్, 31 మే (హి.స.)
మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి నేత, ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రికి నోటీసులు పంపడాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 4న ఇందిరాపార్క్లో ధర్నా చేయనున్నారు. ఈ ధర్నాలో అందరూ పాల్గొనాలని ఆమె పిలుపు ఇచ్చారు.. ఇది ఇలా ఉంటే బంజారాహిల్స్లో తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని కవిత నేటి సాయంత్రం ప్రారంభింనున్నారు.. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడనున్నారు..
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..