రాష్ట్రపతి.ద్రౌపది ముర్ము.ఆంధ్రప్రదేశ్.కు.చెందిన నర్స్ వలివేటి శుభావతికి .ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ ప్రదానం
న్యూఢిల్లీ,, 31 మే (హి.స.) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నర్సు వలివేటి శుభావతికి ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డును ప్రదానం చేశారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2025 గానూ నర్సు వృత్తిలో విశిష్ఠ సేవలు అందిం
రాష్ట్రపతి.ద్రౌపది ముర్ము.ఆంధ్రప్రదేశ్.కు.చెందిన నర్స్ వలివేటి  శుభావతికి .ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ ప్రదానం


న్యూఢిల్లీ,, 31 మే (హి.స.)

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నర్సు వలివేటి శుభావతికి ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డును ప్రదానం చేశారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2025 గానూ నర్సు వృత్తిలో విశిష్ఠ సేవలు అందించిన 15 మందికి ఈ అవార్డులను అందజేశారు. వీరిలో ఏపీకి చెందిన ఏఎన్‌ఎం శుభావతి ఒకరు. ఈమె కర్నూలులోని ప్రాంతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శిక్షణ కేంద్రంలో మేనేజ్‌మెంట్‌

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande