పోచంపల్లి టూరిజం పార్కును సందర్శించిన గవర్నర్
యాదాద్రి భువనగిరి, 12 జూన్ (హి.స.) యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని టూరిజం పార్కును రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నేడు సందర్శించారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు, చేనేత జౌళి శాఖ అధికారులు గవర్నర్ కి స్వాగతం పలికారు
గవర్నర్


యాదాద్రి భువనగిరి, 12 జూన్ (హి.స.)

యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని టూరిజం పార్కును రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నేడు సందర్శించారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు, చేనేత జౌళి శాఖ అధికారులు గవర్నర్ కి స్వాగతం పలికారు. అనంతరం సంబంధిత అధికారులతో కలిసి గురువారం టూరిజం పార్క్ ను సందర్శించిన గవర్నర్ భూదాన్ పోచంపల్లి ప్రజల ఐక్యత, అభివృద్ధి ప్రశంసనీయమన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande