భూభారతి రెవెన్యూ సదస్సును ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్
తెలంగాణ, మెదక్. 13 జూన్ (హి.స.) మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ నగేష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు అధికారులకు పలు సూచనలు, సలహాలను చేశారు. మండల వ్యాప
అడిషనల్ కలెక్టర్


తెలంగాణ, మెదక్. 13 జూన్ (హి.స.) మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ నగేష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు అధికారులకు పలు సూచనలు, సలహాలను చేశారు. మండల వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులో 607 దరఖాస్తులు స్వీకరించారు.నార్సింగి మండల వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సు 9 గ్రామాల్లో నిర్వహించారని, మొత్తం 607 దరఖాస్తులు వచ్చాయని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande