శ్రీశైలం.భ్రమరాంబ మల్లికార్జున సమీ.ఆలయంలో.భక్తుల రద్దీ.పెరిగింది
అమరావతి, 14 జూన్ (హి.స.) శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా రెండు రోజులు సెలవుదినాలు కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో క్యూ కాంప్లెక్స్‌లు నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనానిక
శ్రీశైలం.భ్రమరాంబ మల్లికార్జున సమీ.ఆలయంలో.భక్తుల రద్దీ.పెరిగింది


అమరావతి, 14 జూన్ (హి.స.)

శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా రెండు రోజులు సెలవుదినాలు కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో క్యూ కాంప్లెక్స్‌లు నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లలో భక్తులకు అల్పాహారం, మంచి నీరు చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande