అమరావతి, 15 జూన్ (హి.స.)సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన రెండు నెలల నిషేధ కాలం శనివారంతో ముగిసింది (). దీంతో గత అర్ధరాత్రి నుంచి మత్స్యకారులు వేటకు బయలుదేరారు. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన రెండు నెలల విరామం శనివారంతో ముగిసింది. దీంతో చేపల వేట సాగించడానికి మత్స్యకారులు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. వలలు, బోట్లు, ఇంజన్లకు మరమ్మతులు పూర్తి చేసుకుని బోట్లకు రంగులు వేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ