అమరావతి, 20 జూన్ (హి.స.)
అమరావతి, జూన్ 20: ఏపీలో మరో దిగ్గజ ఐటీ కంపెనీ క్యాంపస్ను ఏర్పాటు చేస్తోంది. విశాఖపట్నంలో రూ.1,582 కోట్ల పెట్టుబడితో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ ముందుకొచ్చింది. ఈ సంస్థ ఏర్పాటుతో దాదాపు 8000 ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఏపీలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు మంత్రి నారా లోకేష్ ముందు ) కాగ్నిజెంట్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ కంపెనీకి ఎకరా భూమిని 99 పైసలకే కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచ స్థాయి ఐటీ/ ఐటీఈఎస్ క్యాంపస్ను స్థాపించడానికి సిద్ధంగా ఉన్నట్లు కాగ్నిజెంట్
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ