ఇవాళ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల 24(.వ గ్రాడ్యుయేషన్ డే లో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ .ముఖ్య అదితి గా పాల్గొన్నారు
అమరావతి, 22 జూన్ (హి.స.) కృష్ణాజిల్లా(గుడివాడ): కళాశాలలో జరిగే పరీక్షల్లో ఉత్తీర్ణులైన పట్టభద్రులు () జీవితంలో ఎదురయ్యే పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ) సూచించారు. ఇవాళ(ఆదివారం) గుడ్లవల్లేరు ఇంజనీరింగ్
ఇవాళ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల 24(.వ గ్రాడ్యుయేషన్ డే లో చీఫ్ జస్టిస్  ఎన్వీ రమణ .ముఖ్య అదితి గా పాల్గొన్నారు


అమరావతి, 22 జూన్ (హి.స.)

కృష్ణాజిల్లా(గుడివాడ): కళాశాలలో జరిగే పరీక్షల్లో ఉత్తీర్ణులైన పట్టభద్రులు () జీవితంలో ఎదురయ్యే పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ) సూచించారు. ఇవాళ(ఆదివారం) గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల 24వ గ్రాడ్యుయేషన్ డేలో ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల కమిటీ సభ్యులు, విద్యార్థులు ఆయనకు గౌరవంగా స్వాగతం పలికారు. విద్యార్థులకు గ్రాడ్యుయేట్ పట్టాలను ఎన్వీ రమణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande