వైసిపి కీలక నేత సజ్జల.రామకృష్ణా రెడ్డిపై.క్రిమినల్ కే సు నమోదు
అమరావతి, 22 జూన్ (హి.స.) అమరావతి: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ) క్రిమినల్ కేసు నమోదైంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో రాజధాని దళిత జేఏసీ నేత కంభంపాటి శిరీష) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు రాజధా
వైసిపి కీలక నేత సజ్జల.రామకృష్ణా రెడ్డిపై.క్రిమినల్ కే సు నమోదు


అమరావతి, 22 జూన్ (హి.స.)

అమరావతి: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ) క్రిమినల్ కేసు నమోదైంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో రాజధాని దళిత జేఏసీ నేత కంభంపాటి శిరీష) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు రాజధాని మహిళలపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు రాజధాని మహిళలు నిరసన వ్యక్తం

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande