అమరావతి, 22 జూన్ (హి.స.)
అమరావతి: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ) క్రిమినల్ కేసు నమోదైంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో రాజధాని దళిత జేఏసీ నేత కంభంపాటి శిరీష) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు రాజధాని మహిళలపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు రాజధాని మహిళలు నిరసన వ్యక్తం
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ