భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ సింహాచలం.నరసింహస్వామిని దర్శించుకున్నారు
సింహాచలం, 18 జూలై (హి.స.) , భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ సింహాచలంలోని వరాహ లక్ష్మీనృసింహస్వామిని గురువారం దర్శించుకున్నారు. కప్ప స్తంభం ఆలింగనం, గోదాదేవి అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ పండితులు వేదాశీర్వచనాలీయగా, పర
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ సింహాచలం.నరసింహస్వామిని దర్శించుకున్నారు


సింహాచలం, 18 జూలై (హి.స.)

, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ సింహాచలంలోని వరాహ లక్ష్మీనృసింహస్వామిని గురువారం దర్శించుకున్నారు. కప్ప స్తంభం ఆలింగనం, గోదాదేవి అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ పండితులు వేదాశీర్వచనాలీయగా, పర్యవేక్షణాధికారి జీవీవీఎస్‌కె ప్రసాద్‌ స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande