ఏపి హై కోర్టు.న్యాయ మూర్తి జస్టిస్.రవినాథ్. తిల్హరి తీరాల శ్రీవారిని.దర్శించుకున్నారు
తిరుమల, 21 జూలై (హి.స.) ,ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందు గా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వా త గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం ర
ఏపి హై కోర్టు.న్యాయ మూర్తి జస్టిస్.రవినాథ్. తిల్హరి తీరాల శ్రీవారిని.దర్శించుకున్నారు


తిరుమల, 21 జూలై (హి.స.)

,ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందు గా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వా త గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వాదం అందించగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande