అమరావతి, 16 ఆగస్టు (హి.స.)
తిరుమలలో శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లకు భక్తుల నుంచి భారీ డిమాండ్ నెలకొంది. ఈ రోజు దర్శనం టికెట్ల కోసం ముందు రోజు నుంచే భక్తులు క్యూ లైన్ల వద్ద వేచి ఉన్నారు. కరెంటు బుకింగ్ కింద కేవల 800 టిక్కెట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. ఆ టిక్కెట్లోన్నీ గంట వ్యవధిలోనే పూర్తవుతున్నాయి.
Tirumala
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ