ఏపి సీఎం చంద్రబాబు సోమవారం రాత్రి ఢిల్లీ పయనం
అమరావతి, 17 ఆగస్టు (హి.స.) ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు) సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి ) పయనం కాబోతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరుకాబోతున్నారు. ఆదివారం జరిగే పార్లమెంటరీ బోర్డు భేటీలో ఉపరాష్ట్రపతి అభ
ఏపి సీఎం చంద్రబాబు సోమవారం రాత్రి ఢిల్లీ పయనం


అమరావతి, 17 ఆగస్టు (హి.స.)

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు) సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి ) పయనం కాబోతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరుకాబోతున్నారు. ఆదివారం జరిగే పార్లమెంటరీ బోర్డు భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ఖరారు చేయబోతోంది. అనంతరం అధికారికంగా అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం కనబడుతోంది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande