విజయవాడ విశాఖ మెట్రో రైలు టెండర్లలో మార్పు
అమరావతి, 22 సెప్టెంబర్ (హి.స.)విజ‌య‌వాడ‌, విశాఖ మెట్రో రైల్ టెండ‌ర్ల‌లో పాల్గొనేందుకు జాయింట్ వెంచ‌ర్స్‌కు అవ‌కాశం ఇస్తున్నట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ ఎండీ ఎన్పీ రామ‌కృష్ణా రెడ్డి తెలిపారు. గ‌రిష్టంగా 3 కంపెనీలు క‌లిసి జేవీగా టెండ‌ర్లు వేసుకునే
విజయవాడ విశాఖ మెట్రో రైలు టెండర్లలో మార్పు


అమరావతి, 22 సెప్టెంబర్ (హి.స.)విజ‌య‌వాడ‌, విశాఖ మెట్రో రైల్ టెండ‌ర్ల‌లో పాల్గొనేందుకు జాయింట్ వెంచ‌ర్స్‌కు అవ‌కాశం ఇస్తున్నట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ ఎండీ ఎన్పీ రామ‌కృష్ణా రెడ్డి తెలిపారు. గ‌రిష్టంగా 3 కంపెనీలు క‌లిసి జేవీగా టెండ‌ర్లు వేసుకునే అవ‌కాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రీ-బిడ్ మీటింగ్‌కు హాజరైన కాంట్రాక్ట్ సంస్థ‌ల నుంచి వ‌చ్చిన విన‌తిపై ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఇవాళ(సోమవారం) మీడియాతో మాట్లాడారు..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande