అమరావతి, 5 సెప్టెంబర్ (హి.స.)
ఢిల్లీ, : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ) దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో i) లోకేష్ ఇవాళ(శుక్రవారం) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. 45 నిమిషాలపాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా యోగాంధ్ర టేబుల్ బుక్ను ఆవిష్కరించారు ప్రధానమంత్రి మోదీ.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ