తిరుమలలో భక్తుల రద్దీ.. అలిపిరి వద్ద వాహనాల బారులు
భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది
Traffic


హైదరాబాద్, 14 మార్చి (హి.స.)వారాంతపు సెలవుల నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీ అమాంతం పెరిగిపోయింది. తితిదే అధికారులు తనిఖీలు నిర్వహిస్తూనే వాహనాల రద్దీని నియంత్రిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande