రాష్ట్ర ప్రజలంతా జనగణనలో పాల్గొనాలి: తెలంగాణ గవర్నర్ పిలుపు
జనగణన కీలకమైన జాతీయ కార్యక్రమం అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు.
Telangana Governor


హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.)జనగణన కీలకమైన జాతీయ కార్యక్రమం అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని లోక్భవన్లో జనగణన- 2027 స్వీయ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

జనగణన కీలకమైన జాతీయ కార్యక్రమం అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని లోక్భవన్లో జనగణన- 2027 స్వీయ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగణన అనేది ప్రణాళిక, సుపరిపాలన, వనరుల పంపిణీకి పునాది అని పేర్కొన్నారు. కచ్చితమైన సమాచారం, లక్షిత సంక్షేమ పథకాల రూపకల్పనలో.. దేశ పురోగతి అంచనాలో ఈ జనగణన కీలకమని ఆయన తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande