
అమరావతి, 29 ఏప్రిల్ (హి.స.) ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేయనున్నారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఈ ఫలితాలు విడుదల చేస్తారు. ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రాసెస్ను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే పూర్తి చేసింది. ఈ ఏడాది సుమారు 6.30 లక్షల మంది పబ్లిక్ పరీక్షలు రాశారు. ఫలితాలనుwww.eenadu.net, www.eenadupratibha.net, మనమిత్ర వాట్సప్ నంబరు9552300009ద్వారానూ పొందొచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ