పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీ
పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీ
PM Narendra Modi(file)


హైదరాబాద్, 10 మే (హి.స.)

ప్రధాని మోదీ హైదరాబాద్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకున్న పవన్ కల్యాణ్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు HICCలో ప్రధాని మోదీ.. రూ.9,377 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande