రాష్ట్రం లోని.సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమల క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్టు పధకం కార్పస్ ఫండ్ కోసం 10 కోట్లు మంజూరు
రాష్ట్రం లోని.సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమల క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్టు పధకం కార్పస్ ఫండ్ కోసం 10 కోట్లు మంజూరు
రాష్ట్రం లోని.సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమల క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్టు పధకం కార్పస్ ఫండ్ కోసం 10 కోట్లు మంజూరు


అమరావతి, 20 జూన్ (హి.స.)

రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ (సీజీఎస్-ఎంఎస్ఈ) పథకం కార్పస్ ఫండ్ కోసం రూ. 10 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం పాలనా అనుమతులు ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) బడ్జెట్ కేటాయింపుల నుంచి ఈ నిధులు ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు విడుదల చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande