ఆంధ్ర ప్రదేశ్ :అమరవతి : అక్టోబర్ 13 ( హింస)
కృష్ణా జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెం సాగర్ కెనాల్ దగ్గర బైక్ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం హస్పటల్కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.