కూటమి అభ్యర్ధి వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం జోరు
ఎన్టీఆర్ జిల్లా 26 ఏప్రిల్ (హిం.స): కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసా) ఎన్నికల ప్రచారం ( జోరుగా సాగుతో
msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


msulavaram


ఎన్టీఆర్ జిల్లా 26 ఏప్రిల్ (హిం.స): కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసా) ఎన్నికల ప్రచారం ( జోరుగా సాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటిమికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి పక్కా అని చెబుతూ వసంత కృష్ణప్రసాద్ ముందుకు సాగుతున్నారు. మైలవరంలో రెండో రోజు ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.

నియోజకవర్గ కేంద్రమైన మైలవరంలోని 2, 3 వార్డులలో ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంతకు మహిళలు హారతులు పడుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తున్నారు. ఎమ్మెల్యే వసంతతో పాటు ప్రచారంలో భారీగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande