అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది
తాడిపత్రి:26 ఏప్రిల్ (హిం.స) అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల రిటర్నింగ్‌ అధి
ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


ycp


తాడిపత్రి:26 ఏప్రిల్ (హిం.స) అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతున్న గదిలోకి వైకాపా నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తెదేపా నాయకులు అభ్యంతరం తెలిపారు. తాము కూడా వెళ్తామంటూ పోలీసులను నిలదీశారు. ఈ నేపథ్యంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాసేపు ఆర్వో కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది. 

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande