నిందితులపై కాకుండా బాధితులపై కేసులు పెట్టడం దారుణం. రాజాసింగ్
తెలంగాణ మార్చి 28 (హింస)ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపాలన గత సీఎం కేసీఆర్ పాలన ఒకేలా ఉందని గోషామహల్ ఎమ్మ
నిందితులపై కాకుండా బాధితులపై కేసులు పెట్టడం దారుణం. రాజాసింగ్


తెలంగాణ మార్చి 28 (హింస)ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపాలన గత సీఎం కేసీఆర్ పాలన ఒకేలా ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు చేశారు. చెంగిచెర్ల ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్తానని ప్రకటించిన నేపథ్యంల్ రాజాసింగ్ను పోలీసులు వెళ్లనివ్వకుండా గురువారం హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వీడియో రిలీజ్ చేశారు. హిందువులపై కొందరు దాడి చేశారని, బాధితుల వద్దకు వెళ్లామనుకున్నా.. కానీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారన్నారు.

. బాధితులపై రివర్స్ కేసులు పెట్టడం దారుణమని, హిందువులపై వందల మంది దాడి చేయడం అన్యాయమని రాజాసింగ్ పేర్కొన్నారు. హిందువులపై పెట్టిన కేసులు తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande