అమరావతి, 24 ఏప్రిల్ (హిం.స)ఎన్నికల వేళ.. అధికార వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అధికార వైసీపీ వల్ల బాధిత కుటుంబాలుగా మారిన టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని రెసిడెంట్లు.. కేంద్ర ఎన్నికల ఎన్నికల సంఘం, డీజీపీ, పల్నాడు ఎస్పీలను ఏపీ హైకోర్ట్ ఆదేశించింది.
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50 టిడిపి సానుభూతి కుటుంబాలతోపాటు జంగామేశ్వరపాడు గ్రామంలోని 30 టిడిపి కుటుంబాల గ్రామ బహిష్కరణపై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ క్రమంలో వాదోపవాదనలు విన్న న్యాయస్థానం టీడీపీ సానుభూతిపరులకు అనుకూలంగా తీర్పు
హిందూస్తాన్ సమాచార రాజీవ్