నిజామాబాద్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరు
నిజామాబాద్ 24 ఏప్రిల్ (హిం.స)లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు ఎంపీ ధర్మపురి అర
నిజామాబాద్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరు


నిజామాబాద్ 24 ఏప్రిల్ (హిం.స)లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటింటికీ తిరుగుతూ మళ్లీ తనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరుతున్నారు. మరో వైపు ధర్మపురి సంజయ్ అరవింద్ పై విరుచుకు పడుతున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ దేవుని పేరిట రాజకీయాలు చేస్తోందని ధర్మపురి సంజయ్ అన్నారు. దేవునికి రాజకీయాలకు సంబంధం లేదని.. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగడం నైతికం కాదన్నారు. ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానంటూ బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేశారన్నారు.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande