ఏపిలో వాలంటీర్లు రాజీనామాల.పిటిషన్ పై హై కోర్టు లో నేడు విచారణ
అమరావతి,24 ఏప్రిల్ (హిం.స): ఏపీలో వాలంటీర్ల రాజీనామాల ( పిటిషన్పై బుధవారం హైకోర్టులో ) విచారణ జరిగి
voluntwrrs


voluntwrrs


voluntwrrs


voluntwrrs


voluntwrrs


voluntwrrs


voluntwrrs


voluntwrrs


voluntwrrs


voluntwrrs


voluntwrrs


voluntwrrs


voluntwrrs


voluntwrrs


voluntwrrs


voluntwrrs


voluntwrrs


voluntwrrs


voluntwrrs


voluntwrrs


అమరావతి,24 ఏప్రిల్ (హిం.స): ఏపీలో వాలంటీర్ల రాజీనామాల ( పిటిషన్పై బుధవారం హైకోర్టులో ) విచారణ జరిగింది. ఎన్నికలయ్యే వరకు ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు 62 వేల మంది రాజీనామా చేశారని కోర్టుకు న్యాయవాది తెలిపారు. 900 మందిపై చర్యలు తీసుకున్నామని కోర్టుకు ఈసీ న్యాయవాది తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామని ఈసీ న్యాయవాది వెల్లడించారు.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande