ఆధునీకరణ పనులు కారణంగా పలు రైళ్ల. సమయాలు రే షెడ్యూల్
అమరావతి, 27 జూలై( హిం..స.) రైల్వేస్టేషన్, : ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్‌తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. భువనేశ్వర్‌-చెన్నై సెంట్రల్‌ (12830) ఎక్స్‌ప్రెస్‌ ఆగస్టు
ఆధునీకరణ పనులు కారణంగా పలు రైళ్ల. సమయాలు రే షెడ్యూల్


అమరావతి, 27 జూలై( హిం..స.)

రైల్వేస్టేషన్, : ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్‌తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు.

భువనేశ్వర్‌-చెన్నై సెంట్రల్‌ (12830) ఎక్స్‌ప్రెస్‌ ఆగస్టు 1న మధ్యాహ్నం 12.10గంటలకు బదులు 1.10 గంటలకు.., పూరీ-గాంధీధామ్‌ (22974) ఎక్స్‌ప్రెస్‌ ఆగస్టు 3వ తేదీ ఉదయం 11.15 గంటలకు బదులు మధ్యాహ్నం 12.45గంటలకు.., భువనేశ్వర్‌- తిరుపతి (22879) ఎక్స్‌ప్రెస్‌ ఆగస్టు 3న మధ్యాహ్నం 12.10గంటలకు బదులు 1.10 గంటలకు బయలుదేరేలా మార్పు చేశారు. విశాఖ-పలాస(07470) మెము ఈనెల 29, ఆగస్టు 1,3 తేదీల్లో శ్రీకాకుళం రోడ్‌ వరకే నడుస్తుంది. మళ్లీ అక్కడి నుంచే విశాఖ వస్తుంది.

Tags:

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / నిత్తల / నాగరాజ్ రావు


 rajesh pande