రాజమండ్రి, 19 సెప్టెంబర్ (హి.స.) దేశంలో జమిలి ఎన్నికలకు (Jamili Elections) కేంద్ర కేబినెట్ (Central Cabinet) ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిస్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలపై పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత వంద రోజులకు స్థానిక ఎన్నికలు జరుగుతాయని ఆమె చెప్పారు.
రాజమండ్రి, సెప్టెంబర్ 19: దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ (Central Cabinet) ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలపై పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత వంద రోజులకు స్థానిక ఎన్నికలు జరుగుతాయని ఆమె చెప్పారు.
2
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు