అమరావతి, 18 జూన్ (హి.స.)
దిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్షా తో ఏపీ మంత్రి నారా లోకేశ్ ) భేటీ అయ్యారు. సుమారు 25 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. సాయంత్రం మరికొందరు కేంద్రమంత్రులతో లోకేశ్ సమావేశం కానున్నారు. చిరాగ్ పాసవాన్, అర్జున్రామ్ మేఘ్వాల్ను ఆయన కలవనున్నారు. బుధవారం ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్తో భేటీ ఆయన భేటీ అయిన సంగతి తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ