పల్నాడు జిల్లాలో మే లియాయిడో సిస్ వ్యాధి కలకలం
అమరావతి, 12 అక్టోబర్ (హి.స.) పల్నాడు: జిల్లాలో మెలియాయిడోసిస్‌ వ్యాధి కలకలం రేపింది. వెల్దుర్తి మండలం దావుపల్లితండాలో జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. మెలియాయిడోసిస్ పాజిటివ్‌గా బయటపడింది. దీంతో రోగిని అధికారులు మంగళగిరి
పల్నాడు జిల్లాలో మే లియాయిడో సిస్ వ్యాధి కలకలం


అమరావతి, 12 అక్టోబర్ (హి.స.)

పల్నాడు: జిల్లాలో మెలియాయిడోసిస్‌ వ్యాధి కలకలం రేపింది. వెల్దుర్తి మండలం దావుపల్లితండాలో జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. మెలియాయిడోసిస్ పాజిటివ్‌గా బయటపడింది. దీంతో రోగిని అధికారులు మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ మేరకు గ్రామంలో జిల్లా వైద్యాధికారి రవి పర్యటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande