ఢిల్లీలో మరింత దిగజారిన వాయునాణ్యత.. అమల్లోకి ఆంక్షలు
న్యూఢిల్లీ, 20 అక్టోబర్ (హి.స.) దీపావళి వేళ దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం (Delhi Pollution) మరింత ప్రమాదకర స్థాయికి చేరింది. అనేక చోట్ల వాయు నాణ్యత సూచీ (AQI) 300 మార్కు దాటింది. పటాకుల మోతతో సోమవారం ఉదయం 8 గంటలకు ఏక్యూఐ 335గా నమోదయింది. ''వెరీ
పొల్యూషన్


న్యూఢిల్లీ, 20 అక్టోబర్ (హి.స.) దీపావళి వేళ దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం (Delhi Pollution) మరింత ప్రమాదకర స్థాయికి చేరింది. అనేక చోట్ల వాయు నాణ్యత సూచీ (AQI) 300 మార్కు దాటింది. పటాకుల మోతతో సోమవారం ఉదయం 8 గంటలకు ఏక్యూఐ 335గా నమోదయింది. 'వెరీ పూర్' కేటగిరీలోకి చేరడంతో ఢిల్లీ నగరంతోపాటు రాజధాని ప్రాంత పరిధిలో సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-2 (GRAP-2) నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇక ఆనంద్ విహార్ ప్రాంతంలో 414, వాజీపూర్ ప్రాంతంలో వాయు నాణ్యత 407గా నమోదవడంతో సెవర్ కేటగిరీలో చేరాయి.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande