
సిద్దిపేట, 21 నవంబర్ (హి.స.)
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మడద గ్రామానికి చెందిన జేరిపోతుల వెంకటస్వామి (46) అబూదాబిలో ఐదు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. రెండు నెలల క్రితం ఉపాధి నిమిత్తం అబూదాబికి వెంకటస్వామి వెళ్ళాడు. వెంకటస్వామి మృతదేహాన్ని అబుదాబి నుంచి స్వగ్రామానికి రప్పించాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..