అల్లూరి సీతారామరాజు.జిల్లా అనంతగిరి మండలం లో.తీవ్ర విషాదం నెలకొంది
అమరావతి, 23 నవంబర్ (హి.స.) అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. జీనబాడు సమీపంలోని రైవాడ డ్యామ్‌లో ఓ పడవ బోల్తాపడి.. ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఒకరి మృతదేహం బయటపడింది. మిగిలినవారి కోసం గాలింపు చ
అల్లూరి సీతారామరాజు.జిల్లా  అనంతగిరి మండలం లో.తీవ్ర విషాదం నెలకొంది


అమరావతి, 23 నవంబర్ (హి.స.)

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. జీనబాడు సమీపంలోని రైవాడ డ్యామ్‌లో ఓ పడవ బోల్తాపడి.. ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఒకరి మృతదేహం బయటపడింది. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande