ఏపీ రైతుల‌కు అల‌ర్ట్‌..నేటి నుంచి ‘రైతన్నా.. మీ కోసం
అమరావతి, 24 నవంబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతన్నలకు అలర్ట్. ఇవాల్టి నుంచి ఏపీ వ్యాప్తంగా రైతన్నా.. మీ కోసం అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది కూటమి ప్రభుత్వం. మొత్తం ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు అధికారులు. నేటి నుంచి ఈ న
chandrababu naidu london visit investment meet 2025 avn


అమరావతి, 24 నవంబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతన్నలకు అలర్ట్. ఇవాల్టి నుంచి ఏపీ వ్యాప్తంగా రైతన్నా.. మీ కోసం అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది కూటమి ప్రభుత్వం. మొత్తం ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు అధికారులు. నేటి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు ప్రతి రైతు ఇంటికి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు వెళ్ళనున్నారు. సీఎంచంద్ర‌బాబుకూడా కొంత మంది రైతుల‌తో నేరుగా మాట్లాడ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా రైతుల సమాచారాన్ని సేకరించడం, పంటల గురించి రైతులకు పలు సూచనలు చేయనున్నారు వ్యవసాయ అధికారులు. పంట ఎంపిక, లాభదాయకమైన పంటలు వేయడం లాంటి అంశాలపై కూడా రైతులకు సమాచారం అందిస్తారు అధికారులు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande