.బెంగళూరు వందే భారత్.ఎక్స్. ఇకపై ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ లో నిలుపుతున్నట్లు రైల్వే.ప్రకటన
అనంతపురం, 4 డిసెంబర్ (హి.స.) కలబురగి-బెంగళూరు-కలబురగి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్)ను ఇకపై సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లోనూ నిలపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలును జనవరి 2వ తేదీ నుంచి ఎస్‌ఎ్‌సపీఎన్‌ స్టేషన్‌లో రె
.బెంగళూరు వందే భారత్.ఎక్స్. ఇకపై ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ లో  నిలుపుతున్నట్లు రైల్వే.ప్రకటన


అనంతపురం, 4 డిసెంబర్ (హి.స.)

కలబురగి-బెంగళూరు-కలబురగి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్)ను ఇకపై సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లోనూ నిలపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలును జనవరి 2వ తేదీ నుంచి ఎస్‌ఎ్‌సపీఎన్‌ స్టేషన్‌లో రెండు నిమిషాలసేపు స్టాపింగ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే ఈ రైలు వేళలను కూడా సవరించినట్లు తెలిపారు. కలబురగి-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (నం. 22231) ఉదయం 5-15 గంటలకు కలబురగిలో బయలుదేరి, మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరుకు చేరేది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande