ఆంధ్రప్రదేశ్ ఫార్మా ఐటీ కి హబ్ గా మారబోతోంది
విజయవాడ, 7 డిసెంబర్ (హి.స.) :ఫార్మా, ఐటీకి. హబ్‌గాఏపీమారబోతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్వ్యాఖ్యానించారు. దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ శతజయంతి కార్యక్రమాల కోఆర్డినేషన్‌కు ఒక వార్ రూమ్‌ను ప్రారంభించామని
ఆంధ్రప్రదేశ్ ఫార్మా ఐటీ కి హబ్ గా మారబోతోంది


విజయవాడ, 7 డిసెంబర్ (హి.స.)

:ఫార్మా, ఐటీకి. హబ్‌గాఏపీమారబోతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్వ్యాఖ్యానించారు. దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ శతజయంతి కార్యక్రమాల కోఆర్డినేషన్‌కు ఒక వార్ రూమ్‌ను ప్రారంభించామని పేర్కొన్నారు. ఇవాళ(ఆదివారం) విజయవాడలో మాధవ్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారుపీవీఎన్ మాధవ్.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande