కాకినాడ: 11 సెప్టెంబర్ (హి.స.)
కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పేరిట సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఎంపీ పేరును, ఫొటోను వినియోగించి ఏకంగా ఆయన సంస్థ టీ-టైమ్ నుంచి ఏకంగా రూ.92 లక్షలు కాజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ